Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ వెలిగి పోతుంది.. రెండేళ్ళలో ఏళ్ళలో ఎల్ ఈ డీ దీపాలు : వెంకయ్య నాయుడు

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (14:28 IST)
విద్యుత్ ఆదాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పద్దతులను ప్రవేశపెడుతోందనీ, అందులో భాగంగానే దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో రెండు సంవత్సరాల్లోగా ఎల్ ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలోని నారాయణ విహార్ లో విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొని మాట్లాడుతూ, రెండో దశలో భాగంగా మెట్రో సిటీలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. 
 
తరువాత దేశమంతటా కూడా ఎల్ఈడీలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వివరించారు.  వీధి దీపాల్లో ఎల్ ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంవల్ల 40 శాతం విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు.  మోదీ ప్రధాని కావడాన్ని కొంతమంది జీర్ణించుకోలేక పోతున్నారని ఆరోపించారు. అందుకే వారు అర్థపర్థంలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments