Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ అండ్ ఇన్‌ఫార్మ్: వెంక‌య్య‌నాయుడు

Webdunia
బుధవారం, 6 జులై 2016 (19:39 IST)
న్యూఢిల్లీ: భార‌తదేశ అభివృద్ధి ఇపుడు ప్ర‌జా స‌మాచార వార‌ధిపై ఆధార‌ప‌డి ఉంద‌ని కేంద్రమంత్రి వెంక‌య్య‌ నాయుడు అన్నారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ అండ్ ఇన్‌ఫార్మ్ అంటూ త‌న‌దైన శైలిలో ఆయ‌న దేశాభివృద్ధిని అభివ‌ర్ణించారు. కేంద్ర స‌మాచార, ప్ర‌సార శాఖ మంత్రిగా ఎం. వెంక‌య్య‌నాయుడు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 
 
ఈ సంద‌ర్భంగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, స‌మాచార శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ మిట్ట‌ల్, రాజ్య‌వ‌ర్ధ‌న్ రాథోడ్ హాజ‌రై, వెంక‌య్య‌కు అభినంద‌న‌లు తెలిపారు. వివిధ మీడియా యూనిట్లు ప్ర‌జా స‌మాచారం అందించేందుకు అత్యున్న‌త బ్రాండ్లు క‌లిగి ఉన్నాయ‌ని తెలిపారు. ఇదే శాఖ‌కు ప‌నిచేసిన అరుణ్ జైట్లీ నుంచి చార్జి తీసుకున్న వెంక‌య్య ఆయ‌న్ని అభినందించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

బోరున విలపించిన జానీ మాస్టర్... ఎందుకో తెలుసా? (Video)

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments