Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిస్సాలో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2023 (13:50 IST)
ఒరిస్సా రాష్ట్రంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కెందుజార్‌లో శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఎనిమిది మంది చనిపోగా, మరో 12 మంది గాయపడ్డారు. 20వ జాతీయ రహదారి బలిజోడి సమీపంలో ఆగివున్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన వ్యాను ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి కారణమైన వ్యాను డ్రైవర్ పరారీలో ఉన్నారు. 
 
ఈ ప్రమాదంలో గంజాం జిల్లాకు చెందిన రెండు కుటుంబ సభ్యులు తారిణిదేవి ఆలయ దర్శకానికి వెళ్తుండగా, రోడ్డు పక్కన ఆగివున్న లారీని జీపు ఢీకొట్టింది. తారిణి ఆలయానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. 
 
మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన 12 మందిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వారిని కటక్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని కెందుజార్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చేర్చారు. మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments