Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిస్సాలో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2023 (13:50 IST)
ఒరిస్సా రాష్ట్రంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కెందుజార్‌లో శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఎనిమిది మంది చనిపోగా, మరో 12 మంది గాయపడ్డారు. 20వ జాతీయ రహదారి బలిజోడి సమీపంలో ఆగివున్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన వ్యాను ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి కారణమైన వ్యాను డ్రైవర్ పరారీలో ఉన్నారు. 
 
ఈ ప్రమాదంలో గంజాం జిల్లాకు చెందిన రెండు కుటుంబ సభ్యులు తారిణిదేవి ఆలయ దర్శకానికి వెళ్తుండగా, రోడ్డు పక్కన ఆగివున్న లారీని జీపు ఢీకొట్టింది. తారిణి ఆలయానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. 
 
మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన 12 మందిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వారిని కటక్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని కెందుజార్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చేర్చారు. మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments