Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్ళని చేతులని నరికి తింటున్నాడు

లక్నో‌లో దారుణం జరిగింది. నజీం మియ్యా అనే 20 సంవత్సరాల యువకుడు ఏడేళ్ల బాలుడిని దారుణంగా చంపి, ముక్కలు చేసి తినడం మొదలుపెట్టాడు. ఇది చూసి అతడి తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అమరియాలో ఈ దారుణ ఘటన జరిగింది. పిల్లలతో ఆడుకుంటున్న ఓ బా

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (18:09 IST)
లక్నో‌లో దారుణం జరిగింది. నజీం మియ్యా అనే 20 సంవత్సరాల యువకుడు ఏడేళ్ల బాలుడిని దారుణంగా చంపి, ముక్కలు చేసి తినడం మొదలుపెట్టాడు. ఇది చూసి అతడి తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అమరియాలో ఈ దారుణ ఘటన జరిగింది. పిల్లలతో ఆడుకుంటున్న ఓ బాలుడిని నజీం మభ్యపెట్టి శిథిలమైన ఓ ఇంట్లోకి తీసుకెళ్లాడు. 
 
బాలుడి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం చేతులు, కాళ్లను ముక్కలుగా చేసుకొని తింటున్నాడు. పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి చూడగా రక్తం మడుగులో బాలుడి మ‌ృతదేహం ఉంది. పక్కన కూర్చొని మృతదేహం ముక్కలను నజీం తింటున్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కిడ్నాప్‌, హత్య కేసులను నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments