Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్ళని చేతులని నరికి తింటున్నాడు

లక్నో‌లో దారుణం జరిగింది. నజీం మియ్యా అనే 20 సంవత్సరాల యువకుడు ఏడేళ్ల బాలుడిని దారుణంగా చంపి, ముక్కలు చేసి తినడం మొదలుపెట్టాడు. ఇది చూసి అతడి తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అమరియాలో ఈ దారుణ ఘటన జరిగింది. పిల్లలతో ఆడుకుంటున్న ఓ బా

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (18:09 IST)
లక్నో‌లో దారుణం జరిగింది. నజీం మియ్యా అనే 20 సంవత్సరాల యువకుడు ఏడేళ్ల బాలుడిని దారుణంగా చంపి, ముక్కలు చేసి తినడం మొదలుపెట్టాడు. ఇది చూసి అతడి తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అమరియాలో ఈ దారుణ ఘటన జరిగింది. పిల్లలతో ఆడుకుంటున్న ఓ బాలుడిని నజీం మభ్యపెట్టి శిథిలమైన ఓ ఇంట్లోకి తీసుకెళ్లాడు. 
 
బాలుడి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం చేతులు, కాళ్లను ముక్కలుగా చేసుకొని తింటున్నాడు. పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి చూడగా రక్తం మడుగులో బాలుడి మ‌ృతదేహం ఉంది. పక్కన కూర్చొని మృతదేహం ముక్కలను నజీం తింటున్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కిడ్నాప్‌, హత్య కేసులను నమోదు చేశారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments