Webdunia - Bharat's app for daily news and videos

Install App

నది మధ్యలో చిక్కుకున్న కూలీలు... ఎలా బయటపడ్డారు

Webdunia
సోమవారం, 19 జులై 2021 (13:20 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నలుగురు కూలీలు తృటిలో ప్రాణాపాయం నుంచి బయపటపడ్డారు. రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లా శ్యామాపూర్ ఏరియాలో ఓ నదిలో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నదిలో నీరు లేకపోవడంతో పని ముగిసిన తర్వాత నలుగురు కూలీలు అక్కడే నిద్రించారు.
 
అయితే ఇంతలోనే ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో నదిలో వరద నీరుపోటెత్తింది. నిద్రలోంచి లేచి చూసేసరికి నీరు చుట్టుముట్టింది. దీంతో బయటకు వెళ్లేందుకు దారి కనిపించలేదు. 
 
వెంటనే ఫోన్ ద్వారా విషయం తెలుపడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు చేయిస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చింది. వెంటనే కూలీలు చుక్కుకున్న ప్రాంతానికి చేరుకున్న అధికారులు క్రేన్ సాయంతో ఆ నలుగురు కూలీలను రక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments