Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖురేషిని రాజీనామా చేయమని కోరలేదు: రాజ్ నాథ్ సింగ్

Webdunia
శనివారం, 23 ఆగస్టు 2014 (14:30 IST)
ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ రాజీనామా విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఖురేషిని తాము రాజీనామా చేయమని కోరలేదని ఆయన స్పష్టం చేశారు. 
 
రాష్ట్రపతి ఆదేశాల మేరకు నియమితుడినైన తనను రాజీనామా చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎలా ఆదేశిస్తారని ప్రశ్నంచిన ఖురేషీ, కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రంతో పాటు హోం మంత్రిత్వ శాఖకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 
 
సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘రాజ్ భవన్‌ను ఖాళీ చేయాలని ఖురేషీని మేం కోరలేదు. దీనిపై కోర్టుకు తగిన రీతిలో సమాధానం చెబుతాం’’ అన్నారు. 
 
యూపీఏ హయాంలో నియమితులైన పలు రాష్ట్రాల గవర్నర్లు బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments