Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం.. భార్యను సజీవ దహనం చేసి...?

Webdunia
బుధవారం, 7 జులై 2021 (18:10 IST)
యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళ కాలిన గాయాలతో హైవేపై పడి ఉండటం మంగళవారం ఉదయం జలౌన్ జిల్లా ఒరై ప్రాంతంలో కలకలం రేపింది. మహిళ (23)ను దయనీయ స్థితిలో చూసిన స్థానికులు ఆమెను ఝాన్సీ ఆస్పత్రికి తరలించారు. మూడు నెలల కిందట మహిళ ఓ యువకుడిని మతాంతర వివాహం చేసుకుంది. భర్త తనను సజీవ దహనం చేసేందుకు తనకు నిప్పుపెట్టాడని బాధితురాలు ఆరోపించారు. 
 
నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. బాధితురాలిని ఝాన్సీ జిల్లాలోని సెసా గ్రామానికి చెందిన ఉమగా గుర్తించారు. ఒరై ప్రాంతంలోని బజరియాకు చెందిన అరిఫ్ అనే వ్యక్తిని బాధితురాలు వివాహం చేసుకున్నారని, ఆపై భర్తతో కలిసి ఆమె నివసిస్తోందని ఏఎస్‌పీ రాకేష్ సింగ్ తెలిపారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నందున మరిన్ని వివరాలు వెల్లడి కాలేదని భర్తే తనకు నిప్పంటించాడని ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను నమోదు చేశామని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments