Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి విందు భోజనంలో బీఫ్ వడ్డించలేదనీ...

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (13:21 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటనొకటి చోటుచేసుకుంది. విందు భోజనంలో వరుడు కుటుంబీకులు బీఫ్ వడ్డించమన్నారనీ వధువు తరపువారు పెళ్లిని రద్దు చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంబాల్ జిల్లా సిసౌటా గ్రామానికి చెందిన అస్ఘర్ అలీ తన కుమార్తెను నసీం అలీ కుమారుడు నాజిమ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. తన కుమార్తెకు నిశ్చితార్ధం చేసి వధువు, వరుడు ఉంగరాలు కూడా మార్చుకున్నారు. వీరి వివాహం ఈనెల 25వ తేదీన జరగాల్సివుంది. 
 
అయితే, పెళ్లి విందు భోజనంలో బీఫ్‌ వడ్డించాలనీ, కట్నం కింద రూ.5 లక్షల నగదు, కారుతో పాటు బంగారు వస్తువులు ఇవ్వాలని వరుడు తరపువారు డిమాండ్ చేశారు. అయితే, వీరి కోర్కెలు తీర్చేందుకు సమ్మతించిన వధువు తండ్రి.. విందు భోజనంలో మాత్రం బీఫ్ వడ్డించలేనని తెగేసి చెప్పాడు. దీంతో వరుడు కుటుంబ సభ్యులు గొడవపడి పెళ్ళి రద్దు చేసుకున్నారు. 
 
దీంతో వధువు తండ్రి అస్ఘర్ అలీ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసు అధికారి అజయ్ పాల్ దర్యాప్తు ప్రారంభించారు. కాగా, పెళ్లి చివరి క్షణంలో మరో సంబంధం కుదుర్చుకునేందుకే వధువు తరపువారు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వరుడి కుటుంబీకులు ప్రత్యారోపణలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments