బిర్యానీలో లెగ్‌పీస్ లేదని యజమానికి చావబాదిన కస్టమర్లు

Webdunia
ఆదివారం, 16 డిశెంబరు 2018 (08:49 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లోగల బాబూపుర్వా కొత్వానీ అనే ప్రాంతంలో ఖలీద్ అనే ఓ వ్యక్తి బిర్యానీ దుకాణం నడుపుతున్నాడు. ఈ దుకాణానికి కొందరు వ్యక్తులు బిర్యానీ ఆరగించేందుకు వెళ్లారు. తమకు కావాల్సిన వివిధ రకాలైన వంటకాలను, బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. 
 
అయితే, సరఫరా చేసిన బిర్యానీలో లెగ్‌పీస్ లేదని యజమానిని కోరారు. దీనికి ఆయన ససేమిరా అన్నారు. దీంతో మరికొంతమంది తమ స్నేహితులను పిలిపించి ఆ దుకాణం యజమానిని చావబాదారు. 
 
అంతటితో ఆగక అక్కడున్న వారికి కత్తి చూపిస్తూ చంపేస్తామని కూడా బెదిరించారు. కాగా ఈ ఘటన అంతా సీసీటీవీలో రికార్డయ్యింది. నిందితులలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. బాబురార్వాలోని ఖాలిద్‌కు చెందిన బిరియానీ దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments