Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ : 23 యేళ్ళ యువకుడి ప్రాణం తీసిన నర్సు.. ఎందుకని?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ నర్సు ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ పని ఆమె కావాలని తీయలేదు. పొరపాటున చేసిన పని వల్ల ఆమె మృత్యువాతపడింది.

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (14:32 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ నర్సు ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ పని ఆమె కావాలని తీయలేదు. పొరపాటున చేసిన పని వల్ల ఆమె మృత్యువాతపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే ఈటా జిల్లాలోని డాక్టర్ ముఖేష్ జైన్ ఓ చిన్న నర్సింగ్ హోమ్ నడుపుతున్నాడు. అతనికి తోడు ఓ నర్స్‌ను పెట్టుకుని వైద్యసేవలందిస్తున్నాడు. పెద్దాసుపత్రులకు వెళ్లే స్తోమత లేని వాళ్లు ఈ నర్సింగ్ హోంకు వస్తుంటారు. 
 
ఈ క్రమంలోనే అక్లఖ్ అనే 23 ఏళ్ల కుర్రాడిని తండ్రి అస్ఫఖ్ ఈ నర్సింగ్‌ హోమ్‌కు తీసుకొచ్చాడు. డాక్టర్ అతని పరిస్థితిని గమనించి చికిత్స చేశాడు. రోగిని చూసుకోమని కంపౌడర్‌కు చెప్పి ఇంటికెళ్లాడు. ఇంతలో రోజు వారీ విధులకు హాజరైన నర్సు ఒకరు ఇంజక్షన్ ఇచ్చింది. అప్పటికే అదే తరహా ఇంజెక్షన్‌ను డాక్టర్ వేశాడు. అదే ఇంజెక్షన్‌ను మరోమారు నర్సు వేయడంతో ఓవర్‌డోస్ అయింది. దీంత రోగి శ్వాస తీసుకోవడం కష్టమై ప్రాణాలు విడిచాడు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments