Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య కాపురానికి రాలేదనీ బావమరిదిని కిడ్నాప్ చేసిన భర్త...

భార్య కాపురానికి రాకపోవడంతో ఆగ్రహించిన భర్త... తన బావమరిదిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (09:51 IST)
భార్య కాపురానికి రాకపోవడంతో ఆగ్రహించిన భర్త... తన బావమరిదిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఫిరోజాబాద్ జిల్లా రసూల్‌పురా గ్రామానికి చెందిన సౌరభ్ (29), రత్నేష్ (27) అనే దంపతులు ఉన్నారు. ఈ భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు ఏర్పడుతున్నాయి. దీంతో భర్త వేధింపులను తట్టుకోలేక భార్య రత్నేష్ పుట్టింటికి వెళ్లి పోయింది. 
 
ఆ తర్వాత అత్తారింటికి వెళ్లిన సౌరభ్... కాపురానికి రాకుంటే తీవ్రపరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించడమేకాకుండా తన బావమరిది దేవేంద్రను కిడ్నాప్ చేశాడు. బావమరిదిని కిడ్నాప్ అతన్ని తీవ్రంగా కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న రత్నేష్ పోలీసులను ఆశ్రయించింది. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దేవేంద్రను ఢిల్లీ రైల్వేస్టేషనులో గుర్తించి కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. నిందితుడైన సౌరభ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments