Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలీఘర్ యూనివర్సిటీ క్యాంపస్‌.. శునకాల దాడిలో వ్యక్తి మృతి

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (17:22 IST)
Black Dogs
అలీఘర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ వ్యక్తిపై కుక్క దాడికి పాల్పడిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ శునకాల దాడికి సంబంధించిన విజువల్స్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అక్కడ కుక్కల గుంపు ఆ వ్యక్తి వద్దకు వచ్చి, విశ్వవిద్యాలయంలోని పార్కులో చుట్టొచ్చాయి. 
 
ఈ ఘటనలో తీవ్రగాయపడిన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామని, తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, అలీఘర్ పోలీసుల అధికారిక ట్విట్టర్ ఖాతా వీడియో అప్‌డేట్‌ను షేర్ చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్టీఆర్ "దేవర" చిత్రం ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ ఏంటి?

ఫ్యాన్స్ కు పండగలా దేవర వుందా? చివరి 40 నిముషాలు హైలైట్ గా దేవర - ఓవర్ సీస్ రివ్యూ

రోటి కపడా రొమాన్స్‌ విజయం గురించి డౌట్‌ లేదు, అందుకే వాయిదా వేస్తున్నాం

కోర్టు సీన్ తో గుమ్మడికాయ కొట్టిన తల్లి మనసు షూటింగ్

ఫ్యాన్స్ జేబులను లూఠీ చేస్తున్న మూవీ టిక్కెట్ మాఫియా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments