Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలీఘర్ యూనివర్సిటీ క్యాంపస్‌.. శునకాల దాడిలో వ్యక్తి మృతి

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (17:22 IST)
Black Dogs
అలీఘర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ వ్యక్తిపై కుక్క దాడికి పాల్పడిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ శునకాల దాడికి సంబంధించిన విజువల్స్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అక్కడ కుక్కల గుంపు ఆ వ్యక్తి వద్దకు వచ్చి, విశ్వవిద్యాలయంలోని పార్కులో చుట్టొచ్చాయి. 
 
ఈ ఘటనలో తీవ్రగాయపడిన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామని, తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, అలీఘర్ పోలీసుల అధికారిక ట్విట్టర్ ఖాతా వీడియో అప్‌డేట్‌ను షేర్ చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments