Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో కుంభమేళా ప్రారంభం.. ముమ్మరంగా ఏర్పాట్లు....

Webdunia
మంగళవారం, 1 జనవరి 2019 (14:43 IST)
ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళా ప్రారంభం కానుంది. జనవరి 23న ప్రవాస భారతీయులు రానున్నారు. వీరు జనవరి 24న వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కుంభమేళా జరిగే ప్రాంతంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించనున్నారు. 23వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీని ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 
 
24న ప్రవాస భారతీయులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. తర్వాత స్థానిక పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. 2019, జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేళాకు హాజరయ్యే సన్యాసులు, భక్తులు మొదలైనవారి వివరాలు నమోదు చేసేందుకు అధికారులు రిజిస్టర్లు సిద్ధం చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments