Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ మొరదాబాద్‌లో అగ్నిప్రమాదం - నలుగురి సజీవదహనం

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (13:34 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరదాబాద్‌లోని గల్‌షహీద్ ప్రాంతంలోని ఓ మూడు అంతస్తుల భవనంలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. 
 
ఈ భవనం యజమాని ఇంటిలోని మూడో అంతస్తులో నివసిస్తున్నాడు. కింది ఇంటిలో స్క్రాప్ మెటీరియల్ ఉంది. వీటికి నిప్పు అంటుకుని పై అంతస్తుకు కూడా పాకాయి. దీంతో మూడో అంతస్తులోని వారు కిందికి రాలేకపోయారు. పైగా, వారిని రక్షించేందుకు అగ్నిమాపకదళ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సివచ్చింది. 
 
ఈ ప్రమాదంపై మొరాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు శైలేంద్ర సింగ్, సీనియర్ పోలీస్ అధికారి హేమంత్ కుటియాల్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదం వెనుకగల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, ఈ భవనంలో ఓ పెళ్లి వేడుక జరుగుతుంది. దీంతో అనేక మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపకదళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం 12 మందిని రక్షించారు. వారిలో ఐదుగురుతీవ్రంగా గాయపడి నలుగురు అక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments