Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషికి పంది మూత్రపిండం అమర్చిన వైద్యులు... ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 22 మార్చి 2024 (10:08 IST)
ఇటీవలికాలంలో శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. జంతువుల అంతర్గత అవయవాలను మనుషులకు అమర్చుతున్నారు. మానవుల ప్రాణాలను రక్షించే క్రమంలో ఇలాంటి కొత్తకొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇటీవల పందె గుండెను ఓ మానవుడికి అమర్చారు. ఇపుడు పందె మూత్ర పిండాన్ని మనిషికి అమర్చారు. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్ర పిండాన్ని 62 యేళ్ళ ఓ రోగికి అమర్చారు. జీవించివున్న వ్యక్తికి వరాహ కిడ్నీని అమర్చడం ఇదే తొలిసారని అమెరికాలోని మసాచుసెట్స్‌ జనరల్ ఆస్పత్రి వైద్యులు గురువారం తెలిపారు. 
 
ఈ నెలలో సంబంధిత ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశామని, అవయవ గ్రహీత బాగానే కోలుకుంటున్నారని వెల్లడించారు. త్వరలోనే డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గతంలో పంది మూత్రపిండాలను జీవన్మృతుల్లోకి తాత్కాలికంగా మార్పిడి చేసిన దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు. వరాహాల గుండెలను ఇద్దరికి అమర్చినప్పటికీ వారిద్దరూ కొన్ని నెలల్లోనే మరణించారని వారు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments