Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి హత్య

Webdunia
శనివారం, 29 జులై 2023 (17:29 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి హత్య చేసింది. ఆపై బాడీని ఐదు ముక్కలు చేసి కాలువలో పడేసింది. వివరాల్లోకి వెళితే, గజ్రౌలా ప్రాంతంలోని శివనగర్‌కు చెందిన రామ్ పాల్, దులారో దేవి భార్యాభర్తలు. అయితే దులారో దేవి గొత కొన్ని రోజులుగా భర్త స్నేహితుడితో కలిసి వుంటోంది. ఈ క్రమంలో నెలరోజుల తర్వాత కొడుకు, కోడలి వద్దకు వచ్చింది. 
 
వచ్చీ రాగానే భర్త అదృశ్యమయ్యాడని కుమారుడు సోన్ పాల్‌కు తెలియజేసింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దులారో దేవిని అరెస్ట్ చేసి విచారించారు. విచారణ సందర్భంగా భర్తను తానే చంపినట్లు నేరం అంగీకరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments