Webdunia - Bharat's app for daily news and videos

Install App

23 రోజుల బిడ్డతో విధులకు హాజరైన ఐఏఎస్ అధికారిణి!

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (11:20 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ఐఏఎస్ అధికారిణి రోజుల బిడ్డతో విధులకు హాజరైంది. ఆమెకు సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణిని సౌమ్యా పాండే. ఈమె ప్రయాగ్ రాజ్‌లో విధులు నిర్వహిస్తోంది. అయితే, ఈమె సరిగ్గా 23 రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నిజానికి ప్రశూతి మహిళకు ఆర్నెల్ల వరకు సెలవు తీసుకునే అవకాశం ఉంది. కానీ, ఈ సెలవు కాలాన్ని ఆమె వినియోగించుకోలేదు కదా.. ఏకంగా రోజుల బిడ్డతో తన కార్యాలయానికి వచ్చి విధుల్లో నిమగ్నమైంది. దీనికి కారణంత తన విధుల పట్ల ఆమెకున్న అంకితభావం. కర్తవ్యం. 
 
తన వడిలో చంటిబిడ్డను కూర్చోబెట్టుకుని ఆమె విధులను నిర్వహిస్తున్న ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సౌమ్యా పాండే, యూపీలోని గజియాబాద్, మోదీనగర్ ఎస్డీఎం (సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్)గా పనిచేస్తున్నారు. ప్రసవం తర్వాత ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోకుండా ఆమె శ్రమిస్తుండటాన్ని పలువురు అభినందిస్తున్నారు. వృత్తి పట్ల ఆమె నిబద్ధతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments