Webdunia - Bharat's app for daily news and videos

Install App

23 రోజుల బిడ్డతో విధులకు హాజరైన ఐఏఎస్ అధికారిణి!

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (11:20 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ఐఏఎస్ అధికారిణి రోజుల బిడ్డతో విధులకు హాజరైంది. ఆమెకు సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణిని సౌమ్యా పాండే. ఈమె ప్రయాగ్ రాజ్‌లో విధులు నిర్వహిస్తోంది. అయితే, ఈమె సరిగ్గా 23 రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నిజానికి ప్రశూతి మహిళకు ఆర్నెల్ల వరకు సెలవు తీసుకునే అవకాశం ఉంది. కానీ, ఈ సెలవు కాలాన్ని ఆమె వినియోగించుకోలేదు కదా.. ఏకంగా రోజుల బిడ్డతో తన కార్యాలయానికి వచ్చి విధుల్లో నిమగ్నమైంది. దీనికి కారణంత తన విధుల పట్ల ఆమెకున్న అంకితభావం. కర్తవ్యం. 
 
తన వడిలో చంటిబిడ్డను కూర్చోబెట్టుకుని ఆమె విధులను నిర్వహిస్తున్న ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సౌమ్యా పాండే, యూపీలోని గజియాబాద్, మోదీనగర్ ఎస్డీఎం (సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్)గా పనిచేస్తున్నారు. ప్రసవం తర్వాత ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోకుండా ఆమె శ్రమిస్తుండటాన్ని పలువురు అభినందిస్తున్నారు. వృత్తి పట్ల ఆమె నిబద్ధతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments