Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలిని కిడ్నాప్ చేసి మత్తిచ్చి అత్యాచారం చేసిన బావ

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (14:53 IST)
యూపీ రాజధాని లక్నోలో మరో దారుణం జరిగింది. మరదిలిని కిడ్నాప్ చేసిన ఓ కామాంధుడు ఆమెకు మత్తుమందిచ్చి రెండు నెలలుగా అత్యాచారానికి తెగబడుతూ వచ్చాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మీరట్ జిల్లాలోని హ‌పూర్‌కు చెందిన నిందితుడికి ఆరేండ్ల కింద‌ట మీర‌ట్‌లోని లిసారి గేట్ ప్రాంతానికి చెందిన మ‌హిళ‌తో వివాహం జ‌రిగింది. కొన్నేండ్ల కింద‌ట ఇరువురి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో కొంత‌కాలంగా నిందితుడి భార్య పుట్టింట్లోనే ఉంటోంది. రెండు నెల‌ల కింద‌ట మ‌హిళ చెల్లెలు క‌నిపించ‌క‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇక‌ నిందితుడి చెర నుంచి త‌ప్పించుకుని ఇంటికి చేరుకుంది. తాను ప‌నిమీద బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో త‌న బావ మాయమాట‌లు చెప్పి తనను తీసుకువెళ్లాడ‌ని, మ‌త్తుమందు క‌లిపిన ఇంజ‌క్ష‌న్లు ఇచ్చి రెండు నెల‌లుగా లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని వివ‌రించింది. బాలిక‌ని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా ప‌రారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు ముమ్మ‌రం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం