Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ఢీకొని ప్రాణాలతో బయటపడిన వ్యక్తి.. పట్టాలకింద చిక్కుని లేచి వచ్చాడు..

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (22:33 IST)
Train
రైలు ఢీకొని ప్రాణాలతో ఓ వ్యక్తి బయటపడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి రైలు ఢీకొని ప్రాణాలతో బయటపడిన ఘటన కలకలం రేపింది. ఇటీవల ఉత్తరాది నీలాంకు చెందిన ఓ యువకుడు వీడియో తీస్తుండగా అనూహ్యంగా రైలు ఢీకొని చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలోని బర్ధానా రైల్వే స్టేషన్‌లో నడుస్తున్న రైలు కింద ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తూ అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైలు కింద చిక్కుకున్న వ్యక్తి రైలు పట్టాల నుంచి  కాస్త దూరం వెళ్లాక ఏమీ జరగనట్లు లేచి నమస్కారం చెప్పడం కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments