Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ఢీకొని ప్రాణాలతో బయటపడిన వ్యక్తి.. పట్టాలకింద చిక్కుని లేచి వచ్చాడు..

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (22:33 IST)
Train
రైలు ఢీకొని ప్రాణాలతో ఓ వ్యక్తి బయటపడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి రైలు ఢీకొని ప్రాణాలతో బయటపడిన ఘటన కలకలం రేపింది. ఇటీవల ఉత్తరాది నీలాంకు చెందిన ఓ యువకుడు వీడియో తీస్తుండగా అనూహ్యంగా రైలు ఢీకొని చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలోని బర్ధానా రైల్వే స్టేషన్‌లో నడుస్తున్న రైలు కింద ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తూ అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైలు కింద చిక్కుకున్న వ్యక్తి రైలు పట్టాల నుంచి  కాస్త దూరం వెళ్లాక ఏమీ జరగనట్లు లేచి నమస్కారం చెప్పడం కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments