రైలు ఢీకొని ప్రాణాలతో బయటపడిన వ్యక్తి.. పట్టాలకింద చిక్కుని లేచి వచ్చాడు..

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (22:33 IST)
Train
రైలు ఢీకొని ప్రాణాలతో ఓ వ్యక్తి బయటపడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి రైలు ఢీకొని ప్రాణాలతో బయటపడిన ఘటన కలకలం రేపింది. ఇటీవల ఉత్తరాది నీలాంకు చెందిన ఓ యువకుడు వీడియో తీస్తుండగా అనూహ్యంగా రైలు ఢీకొని చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలోని బర్ధానా రైల్వే స్టేషన్‌లో నడుస్తున్న రైలు కింద ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తూ అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైలు కింద చిక్కుకున్న వ్యక్తి రైలు పట్టాల నుంచి  కాస్త దూరం వెళ్లాక ఏమీ జరగనట్లు లేచి నమస్కారం చెప్పడం కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments