Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మూడు రాష్ట్రాల్లో బాలికలపై వరుస అత్యాచారాలు

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (15:59 IST)
ఉత్తర్​ప్రదేశ్​, ఝార్ఖండ్​, మహారాష్ట్రల్లో అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తుపాకీతో బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ బాలికను తుపాకీతో బెదిరించి అపహరించి ముగ్గురు కిరాతుకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
అదేవిధంగా మహారాష్ట్రలో మరో బాలికపై కొందరు దుండగులు సామూహికంగా లైంగికదాడి చేశారు. ఝార్ఖండ్​లో 10 ఏళ్ల బాలికపై మారుతండ్రే(స్టెప్​ఫాదర్)​ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 
 
యూపీలోని ముజఫర్ నగర్‌లో చెత్త పారవేయడానికి బయటకు వెళ్లిన బాలికను తపాకీతో బెదిరించిన ముగ్గురు వ్యక్తులు ఆ బాలికను అడవిలోకి కిడ్నాప్ చేశారు. అనంతరం అత్యాచారం చేసి అక్కడే విడిపెట్టారు. 
 
అయితే ఇటి నుంచి బయటకు వెళ్లిన బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పరిసర ప్రాంతాల్లో గాలించారు. చివరికి బాధితురాలి జాడ తెలుసుకుని రక్షించారు. 
 
నిందితులను మందలించడానికి ప్రయత్నించినప్పుడు బాధితురాలి కుటుంబసభ్యులపై వారు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రాజీవ్​, గుద్దు, అషులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ముగ్గురు పరారీలో ఉన్నారని వారి కోసం వెతుకుతున్నట్లు పేర్కొన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments