Webdunia - Bharat's app for daily news and videos

Install App

ములాయంకు కొడుకు అఖిలేష్ మెగా షాక్... సైకిల్ అఖిలేష్‌దే... పార్టీ కూడా... ఇదేం పోటు?

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కు మెగా షాక్ కొట్టింది. తండ్రీకొడుకుల మధ్య రగులుతూ వచ్చిన చిచ్చు పార్టీ తనదంటే తనదనేవరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సైకిల్ గుర్తు తనకే కేటా

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (19:19 IST)
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కు మెగా షాక్ కొట్టింది. తండ్రీకొడుకుల మధ్య రగులుతూ వచ్చిన చిచ్చు పార్టీ తనదంటే తనదనేవరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సైకిల్ గుర్తు తనకే కేటాయించాలంటూ ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. 
 
అఖిలేష్ యాదవ్ సైతం సైకిల్ గుర్తుతో పాటు పార్టీ కూడా తనదేనంటూ ఎన్నికల సంఘానికి అభ్యర్థన పెట్టుకున్నారు. వారి విజ్ఞప్తులను పరిశీలించిన ఎన్నికల సంఘం... పార్టీతో పాటు సైకిల్ గుర్తు కూడా అఖిలేష్ యాదవ్ దేనని స్పష్టం చేసింది. దీనితో అఖిలేష్ వర్గం సంబరాలు చేసుకుంటున్నారు. సమాజ్ వాదీ పార్టీకి అఖిలేష్ యాదవ్ అధ్యక్షుడని కూడా ఎన్నికల సంఘం వివరించింది. దీనితో ములాయం సింగ్ యాదవ్ తన కన్న కొడుకు చేతిలోనే న్యాయపరంగా ఓడిపోయి ఒంటరిగా మిగిలిపోయాడు. మరి దీనిని వెన్నుపోటు అనాలో తండ్రికి కొడుకు పోటు అనాలో...?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments