Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో బీజేపీదే హవా: రేప్ మంత్రికి భారీ ఆధిక్యం.. ములాయం చిన్నకోడలు ఓటమి?

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లోనే కాకుండా 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లోనూ యూపీలోనూ బీజేపీ హవానే కొనసాగుతోందని జోస్యం తెల

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (09:14 IST)
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లోనే కాకుండా 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లోనూ యూపీలోనూ బీజేపీ హవానే కొనసాగుతోందని జోస్యం తెలిపారు. ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ సరిగా అంచనా వేయలేక పోయాయని... తాము 300 స్థానాల్లో విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. 
 
403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో అధికారం చేపట్టాలంటే.. ఏ పార్టీకైనా 202 స్థానాలు అవసరం.. అలాంటిది యూపీలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని.. ఎగ్జిట్ పోల్స్ అవతరిస్తుందని తేల్చాయి. ఇదిలా ఉంటే.. యూపీ రాజధాని లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ ఓటమి దిశగా అడుగులేస్తున్నారు. 
 
అపర్ణా యాదవ్‌పై బీజేపీకి చెందిన రీటా బహుగుణా జోషి ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలోని సభ్యుడు ప్రజాపతి భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. అలహాబాద్‌లో సిద్ధార్ధనాథ్ సింగ్ ముందంజలో ఉండగా, పంజాబ్, అమృతసర్‌లో సిద్దూ ఆధిక్యంలో ఉన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments