Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్‌షా అతిపెద్ద కసబ్.. మోడీ మిస్టర్ నెగటివ్ దళిత్ మ్యాన్: మాయావతి ఫైర్

కాంగ్రెస్+ ఎస్‌పి+బిఎస్‌పి కలిస్తే కసబ్ అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విమర్శలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి కంటే కసబ్ అమిత్ షా అంటూ విమర్శలు గుప్పించారు. ఆయనకంటే అతి

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (10:28 IST)
కాంగ్రెస్+ ఎస్‌పి+బిఎస్‌పి కలిస్తే కసబ్ అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విమర్శలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి కంటే కసబ్ అమిత్ షా అంటూ విమర్శలు గుప్పించారు. ఆయనకంటే అతిపెద్ద ఉగ్రవాది మరొకరు లేరనే విషయం యావత్ దేశ ప్రజలకు తెలుసునని ఎద్దేవా చేశారు. 
 
కాగా యూపీలో కొంత కాలంగా కసబ్ (కాంగ్రెస్+ఎస్‌పి+బిఎస్‌పి) పాలన కొనసాగుతోందని, దీంతో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తింగా కుంటుపడిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. అదే విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదటిసారిగా యూపీలో నిర్వహించిన తొలి ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ సమాజ్‌వాది, కాంగ్రెస్, అఖిలేశ్, మాయావతిలను ‘స్కామ్’ (ఎస్‌సిఎఎం)గా అభివర్ణించారు. బిఎస్‌పి అంటే ‘బెహన్‌జీ సంపత్తి పార్టీ’గా అని ఆయన పేర్కొన్నారు. 
 
అయితే అమిత్ షా వ్యాఖ్యలను తిప్పికొట్టినట్లే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలను కూడా మాయావతి తోసిపుచ్చారు. బీజేపీ అంటే ‘భారతీయ జుమ్లా పార్టీ’ అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ పేరును ‘మిస్టర్ నెగటివ్ దళిత్ మ్యాన్’గా అభివర్ణించారు.

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments