Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్‌షా అతిపెద్ద కసబ్.. మోడీ మిస్టర్ నెగటివ్ దళిత్ మ్యాన్: మాయావతి ఫైర్

కాంగ్రెస్+ ఎస్‌పి+బిఎస్‌పి కలిస్తే కసబ్ అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విమర్శలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి కంటే కసబ్ అమిత్ షా అంటూ విమర్శలు గుప్పించారు. ఆయనకంటే అతి

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (10:28 IST)
కాంగ్రెస్+ ఎస్‌పి+బిఎస్‌పి కలిస్తే కసబ్ అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విమర్శలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి కంటే కసబ్ అమిత్ షా అంటూ విమర్శలు గుప్పించారు. ఆయనకంటే అతిపెద్ద ఉగ్రవాది మరొకరు లేరనే విషయం యావత్ దేశ ప్రజలకు తెలుసునని ఎద్దేవా చేశారు. 
 
కాగా యూపీలో కొంత కాలంగా కసబ్ (కాంగ్రెస్+ఎస్‌పి+బిఎస్‌పి) పాలన కొనసాగుతోందని, దీంతో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తింగా కుంటుపడిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. అదే విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదటిసారిగా యూపీలో నిర్వహించిన తొలి ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ సమాజ్‌వాది, కాంగ్రెస్, అఖిలేశ్, మాయావతిలను ‘స్కామ్’ (ఎస్‌సిఎఎం)గా అభివర్ణించారు. బిఎస్‌పి అంటే ‘బెహన్‌జీ సంపత్తి పార్టీ’గా అని ఆయన పేర్కొన్నారు. 
 
అయితే అమిత్ షా వ్యాఖ్యలను తిప్పికొట్టినట్లే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలను కూడా మాయావతి తోసిపుచ్చారు. బీజేపీ అంటే ‘భారతీయ జుమ్లా పార్టీ’ అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ పేరును ‘మిస్టర్ నెగటివ్ దళిత్ మ్యాన్’గా అభివర్ణించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments