Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ జన్మభూమి అయోధ్యలో భూమి పూజ.. శరవేగంగా పనులు

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (17:16 IST)
రామ జన్మభూమి అయోధ్య రామ మందిర నిర్మాణ ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే 70 ఎకరాల్లో భూమిని చదును చేశారు. లాక్ డౌన్ నిబంధనల్లో భారీగా సడలింపులు ఇవ్వడంతో.. అయోధ్య రామ మందిర భూమి పూజకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 1న అయోధ్య రామ మందిరానికి భూమి పూజను నిర్వహించేందుకు.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది.
 
భూమి పూజకు రావాలంటూ ట్రస్టు సభ్యులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫిబ్రవరి నెలలోనే ప్రత్యేకంగా ఆహ్వానం అందించారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నారు. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
ఇదిలా ఉండగా.. ఢిల్లీలోనే ఉండి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఓ పునాది రాయిని మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ న్రిపేంద్ర మిష్రా ద్వారా అయోధ్యకు పంపిస్తారు. అయోధ్యలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments