Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ : యూపీలో భాజపా దూకుడు... మోడీ ప్రభంజనం... బంపర్ మెజారిటీ

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయభేరీ మోగించింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. ఫలితంగా బీజేపీ బంపర్ మెజార్టీ సాధించనుంది.

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (11:35 IST)
ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయభేరీ మోగించింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. ఫలితంగా బీజేపీ బంపర్ మెజార్టీ సాధించనుంది. శనివారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో మొత్తం 403 సీట్లకు గాను బీజేపీ 308 సీట్లలో ఆధిక్యాన్ని చూపిస్తోంది. అధికార ఎస్పీ 65 చోట్, బీఎస్పీ 21 చోట్ల, ఇతరులు 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైపోయింది. 
 
మరోవైపు ఈ ఫలితాలు ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో భాజపా దూసుకుపోతోంది. రెండు రోజుల క్రితం వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌లో అన్ని సర్వేలు భాజపాకే పట్టం కట్టాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా అతిపెద్ద పార్టీ ఆవిర్భవించనుందని తేల్చిచెప్పాయి. ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే ఎగ్జిట్‌ పోల్స్‌ నిజంకానున్నాయి. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూడు దశాబ్దాల తర్వాత ఒక రాజకీయ పార్టీ సాధించిన అతిపెద్ద విజయం ఇదే కావడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments