Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్రవాదులకు అడ్డాగా తమిళనాడు : కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్

తమిళనాడు రాష్ట్రంపై కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రం తీవ్రవాదులకు అడ్డాగా మారిపోయిందంటూ ఆరోపించారు. రాష్ట్రంలోని నక్సలైట్లు, తీవ్రవాదులు రాష్ట్రంలోకి పెద్దఎత్తు

Pon Radhakrishan
Webdunia
శనివారం, 23 జూన్ 2018 (15:38 IST)
తమిళనాడు రాష్ట్రంపై కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రం తీవ్రవాదులకు అడ్డాగా మారిపోయిందంటూ ఆరోపించారు. రాష్ట్రంలోని నక్సలైట్లు, తీవ్రవాదులు రాష్ట్రంలోకి పెద్దఎత్తున చొరబడ్డారని వ్యాఖ్యానించారు.
 
ఇదే అంశంపై ఆయన శనివారం మాట్లాడుతూ, తాను ఎప్పటి నుంచో ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నట్టు చెప్పుకొచ్చారు. తీవ్రవాద కార్యకలాపాలకు తమిళనాడు అడ్డాగా మారింది. జల్లికట్టు ఆందోళన సందర్భంగా ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ఏడాదిన్నర నుంచి ఇదే విషయమై నేను ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. 
 
ముఖ్యంగా, రాష్ట్రంలో ధర్మపురి, నీలగిరి, కోయంబత్తూరు, కృష్ణగిరి వంటి కొండప్రాంతాల్లో నక్సలైట్ శిక్షణా శిబిరాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. నక్సలైట్లు, మావోయిస్టులు, ముస్లిం తీవ్రవాదులు కొన్ని మీడియా సంస్థల్లోకి కూడా చొరబడ్డారనీ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments