Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి అమిత్ షా నివాసంలో విషాదం - ఏంటో తెలుసా?

వరుణ్
మంగళవారం, 16 జనవరి 2024 (09:42 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన పెద్ద అక్క రాజేశ్వరి బెన్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె సోమవారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే హోం మంత్రి అమిత్ షా తన అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. 
 
రాజేశ్వరి బెన్ షా వయసు 60 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 
 
విషయం తెలుసుకున్న అమిత్ షా.. తన అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని గుజరాత్‌కు చేరుకుని సోదరి అంత్యక్రియలను పూర్తి చేశారు. సోమవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నగరంలోని తల్తేజ్ శ్మశానవాటికలో రాజేశ్వరి బెన్ షా అంత్యక్రియలను పూర్తి చేశఆరు. అంతకుముందు రాజేశ్వరి భౌతికకాయాన్ని ముంబై నుంచి అహ్మదాబాద్‌కు విమానంలో తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments