Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశవ్యాప్తంగా 24 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం: అరుణ్ జైట్లీ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017-18వ బడ్జెట్‌లో దేశ వ్యాప్తంగా 24 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (15:10 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017-18వ బడ్జెట్‌లో దేశ వ్యాప్తంగా 24 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా ప్రవేశపెట్టిన ఈ సంపూర్ణ బడ్జెట్‌లో అరుణ్ జైట్లీ.. ఉచిత వైద్య సేవల పథకం కోసం ఆరోగ్య శాఖకు రూ.1,200 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. 
 
ఈ పథకం కింద 50 కోట్ల మంది లబ్ధి పొందారని అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. అంతేగాకుండా జాతీయ ఆరోగ్య భద్రతా పథకం ద్వారా పది కోట్ల పేద కుటుంబాలకు ఉచిత వైద్య బీమాను అందిస్తామని, టీబీ రోగులకు వైద్యం అందించేందుకు రూ. 600కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 
 
ఆయుష్మాన్ పథకం కింద పలు లక్షల ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి. దేశ వ్యాప్తంగా 24 జిల్లా ఆస్పత్రులను అభివృద్ధి చేసే దిశగా మెడికల్ కాలేజీలను, ఆస్పత్రుల కోసం ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments