Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశవ్యాప్తంగా 24 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం: అరుణ్ జైట్లీ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017-18వ బడ్జెట్‌లో దేశ వ్యాప్తంగా 24 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (15:10 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017-18వ బడ్జెట్‌లో దేశ వ్యాప్తంగా 24 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా ప్రవేశపెట్టిన ఈ సంపూర్ణ బడ్జెట్‌లో అరుణ్ జైట్లీ.. ఉచిత వైద్య సేవల పథకం కోసం ఆరోగ్య శాఖకు రూ.1,200 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. 
 
ఈ పథకం కింద 50 కోట్ల మంది లబ్ధి పొందారని అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. అంతేగాకుండా జాతీయ ఆరోగ్య భద్రతా పథకం ద్వారా పది కోట్ల పేద కుటుంబాలకు ఉచిత వైద్య బీమాను అందిస్తామని, టీబీ రోగులకు వైద్యం అందించేందుకు రూ. 600కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 
 
ఆయుష్మాన్ పథకం కింద పలు లక్షల ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి. దేశ వ్యాప్తంగా 24 జిల్లా ఆస్పత్రులను అభివృద్ధి చేసే దిశగా మెడికల్ కాలేజీలను, ఆస్పత్రుల కోసం ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments