Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతితో కలిసి పారిపోయిన అంకుల్.. చివరికి ఏమైందంటే?

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (17:32 IST)
యువతి మోజులో పడి ఓ అంకుల్ పాడు పని చేశాడు. తన భార్య, పిల్లలను కాదని ఇంటి నుండి పారిపోయాడు. దీంతో తనకు న్యాయం చేయాలని భార్య పోలీసులను ఆశ్రయించడం తమిళనాడులో కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. సేలంలోని పొన్నమ్మపేట్ ప్రాంతానికి చెందిన మోహనప్రియ, రమేష్(42) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నాయి. రమేష్ ఓ జ్యువెలరీ స్టోర్ లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అదే షాపులో పనిచేస్తున్న 22 ఏళ్ల యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమ మారింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి పారిపోయారు. 
 
తన భర్త మరో యువతితో వెళ్లిపోయిన సంగతి తెలిసిన మోహన ప్రియ పోలీసులను ఆశ్రయించింది. ఇదిలా ఉంటే తనపై పెట్టిన కేసు వాపస్ తీసుకోకపోతే చంపేస్తానని తన భర్త బెదిరిస్తున్నాడని రమేష్ భార్య చెప్పింది. ఎప్పటికైనా తనను తన పిల్లలను చంపేస్తాడని అతడి బారి నుండి తమనకు కాపాడాలని మోహన ప్రియ కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments