Webdunia - Bharat's app for daily news and videos

Install App

కసాయిగా మారిన మేనమామ.. నీటి డ్రమ్ములో ముంచేశాడు.. కారణం ఏంటంటే?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (17:29 IST)
మేనమామ కసాయిగా మారాడు. 13రోజుల పసికందును నీటి డ్రమ్ములో ముంచి హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర లాతూర్‌ జిల్లా బుద్రుక్‌ గ్రామానికి చెందిన కృష్ణ షిండే సోదరి డెలివరీ కోసమని ఇటీవల తల్లిగారింటికి వచ్చింది.
 
15 రోజుల క్రితం ఆమెకు పండంటి ఆడబిడ్డ జన్మించగా దవాఖాన నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకొచ్చారు. అయితే శిశువు తరచూ ఏడుస్తుండడంతో విసుగు చెందిన 19 ఏళ్ల మేనమామ కృష్ణ.. సోమవారం ఉదయం చిన్నారిని నీటి డ్రమ్ములో వేసి పారిపోయాడు. 
 
ఘటనా వివరాలు తెలుసుకున్న పోలీసులు కృష్ణ షిండేను అదుపులోకి తీసుకొని విచారించగా పాప తరచూ ఏడుస్తుండడంతో తన నిద్రకు భంగం కలిగిందని, అందుకే నీటిలో ముంచి చంపేశానని నేరం ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments