Webdunia - Bharat's app for daily news and videos

Install App

యునాని మెడికోతో ఫూటుగా తాగించి.. స్పృహ కోల్పోయాక.. ఆ ముగ్గురు..?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (17:40 IST)
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా ఓ వైద్య కళాశాలకు చెందిన యువతిని కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.


వివరాల్లోకి వెళితే.. ఛండోలి జిల్లాలో వున్న యునాని వైద్య కళాశాలలో చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థిని.. ఇంటికి తిరుగుప్రయాణమయ్యేందుకు బస్టాప్‌లో నిల్చుంది. అక్కడకు వచ్చిన కొందరు దుండగులు 20 ఏళ్ల యువతిని కత్తిని చూపెట్టి బెదిరించారు. బలవంతంగా ఆ యువతిని కిడ్నాప్ చేసి.. ఓ ఇంట్లో నిర్భంధించారు. 
 
ఆపై ఆమెతో ఫూటుగా మద్యం తాగించారు. మద్యం తాగడంతో మత్తులోకి జారుకున్న ఆ యువతిపై ముగ్గురు దుండగులు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆ ముగ్గురు కూడా మద్యం తాగి.. స్పృహ కోల్పోయారు. ఇంతలో బాధితురాలికి మెళకువ రావడంతో అక్కడి నుంచి తప్పించుకుని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments