Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర సీఎం సతీమణికి కరోనావైరస్, ఆరోగ్యం క్షీణించిందా?

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (19:56 IST)
మహారాష్ట్రను కరోనావైరస్ వణికిస్తోంది. దేశంలో సింహభాగం కేసులు అక్కడే నమోదవుతున్నాయి. కాగా ఈ మహమ్మారి బారిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సతీమణి కూడా పడ్డారు. ఆమెకు మార్చి 23వ తేదీ కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత వారం రోజులుగా ఆమె క్వారంటైన్లో వుంటున్నారు.
 
ఐతే మంగళవారం అర్థరాత్రి ఆమెను హఠాత్తుగా ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె మార్చి 11వ తేదీన తన భర్తతో కలిసి కోవిడ్ టీకా తీసుకున్నారు. టీకా తీసుకున్నప్పటికీ ఆమె కరోనా బారిన పడ్డారు. కాగా ఆమె ఆరోగ్యం క్షీణించిందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments