Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర సీఎం సతీమణికి కరోనావైరస్, ఆరోగ్యం క్షీణించిందా?

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (19:56 IST)
మహారాష్ట్రను కరోనావైరస్ వణికిస్తోంది. దేశంలో సింహభాగం కేసులు అక్కడే నమోదవుతున్నాయి. కాగా ఈ మహమ్మారి బారిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సతీమణి కూడా పడ్డారు. ఆమెకు మార్చి 23వ తేదీ కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత వారం రోజులుగా ఆమె క్వారంటైన్లో వుంటున్నారు.
 
ఐతే మంగళవారం అర్థరాత్రి ఆమెను హఠాత్తుగా ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె మార్చి 11వ తేదీన తన భర్తతో కలిసి కోవిడ్ టీకా తీసుకున్నారు. టీకా తీసుకున్నప్పటికీ ఆమె కరోనా బారిన పడ్డారు. కాగా ఆమె ఆరోగ్యం క్షీణించిందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments