Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర సీఎం సతీమణికి కరోనావైరస్, ఆరోగ్యం క్షీణించిందా?

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (19:56 IST)
మహారాష్ట్రను కరోనావైరస్ వణికిస్తోంది. దేశంలో సింహభాగం కేసులు అక్కడే నమోదవుతున్నాయి. కాగా ఈ మహమ్మారి బారిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సతీమణి కూడా పడ్డారు. ఆమెకు మార్చి 23వ తేదీ కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత వారం రోజులుగా ఆమె క్వారంటైన్లో వుంటున్నారు.
 
ఐతే మంగళవారం అర్థరాత్రి ఆమెను హఠాత్తుగా ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె మార్చి 11వ తేదీన తన భర్తతో కలిసి కోవిడ్ టీకా తీసుకున్నారు. టీకా తీసుకున్నప్పటికీ ఆమె కరోనా బారిన పడ్డారు. కాగా ఆమె ఆరోగ్యం క్షీణించిందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments