Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరవింద్ కేజ్రీవాల్‌ ఢిల్లీలో అడుగుపెడితే చంపేస్తాం : పోలీసులకు ఉత్తుత్తి కాల్

ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌‌ను ఢిల్లీలో అడుగుపెట్టిన మరుక్షణం కాల్చిపారేస్తామని బెదిరించారు. ఢిల్లీ పోలీసు అత్యవసర విభాగానికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఢిల్లీకి రాగానే కేజ్రీవాల్‌ని చంపేస్

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (12:55 IST)
ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌‌ను ఢిల్లీలో అడుగుపెట్టిన మరుక్షణం కాల్చిపారేస్తామని బెదిరించారు. ఢిల్లీ పోలీసు అత్యవసర విభాగానికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఢిల్లీకి రాగానే కేజ్రీవాల్‌ని చంపేస్తానని బెదిరించాడు. కేజ్రీవాల్‌ చండీఘడ్‌ నుంచి ఢిల్లీకి మరికొద్డి గంటల్లో చేరబోతుండగా బెదిరింపులు చేసాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేయగా... ఇది ఉత్తుత్తి బెదిరింపు కాల్‌ని తేలిపోయింది. 
 
మద్యం తాగి.. మతిస్థిమితం సరిగ్గాలేని ఓ వ్యక్తి పోలీసులను భయపెట్టించేందుకు ఈ కాల్‌ చేసినట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. బుధవారం సాయంత్రం 6.16 గంటల సమయంలో పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఓ బెదిరింపు కాల్‌ వచ్చింది. తర్వాత ఇది ఉత్తిదేనని తేలింది. 
 
ఈశాన్య ఢిల్లీ ఖజురీ ఖాస్‌ ప్రాంతానికి చెందిన రవీంద్రకుమార్‌ తివారీ అనే వ్యక్తి ఈ కాల్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. అతను మద్యం తాగి.. మతిస్థిమితంలేని స్థితిలో ఉన్నాడని స్థానికులు చెప్పారు. అతను ఇంకా పరారీలో ఉన్నాడు' అని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments