రోడ్డు వేయొద్దన్న ఇద్దరు మహిళలు... మట్టిలో పూడ్చే యత్నం - Video Viral

వరుణ్
సోమవారం, 22 జులై 2024 (09:16 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు మహిళల పట్ల కొందరు అతి దారుణంగా ప్రవర్తించారు. తమ భూమిలో రోడ్డు వేయొద్దన్నందుకు ఇద్దరు మహిళలను సజీవంగా మట్టిలో పూడ్చి పెట్టేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
ఈ దుశ్చర్య ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రీవా జిల్లాలో జరిగింది. తమ భూమిలో రోడ్డు వేయొద్దని ఇద్దరు మహిళలు నేలపై కూర్చుని ఆందోళనకు దిగారు. ఆ మహిళ ఆందోళను ఏమాత్రం పట్టించుకోలేదు కదా వారిపై మరింతగా ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రక్కు డ్రైవర్ అందులోని మట్టి వారిపై పోశాడు. దీంతో నడుములలోతు వరకు వారు పూడుకుపోయారు. రోడ్డు వేసే నిర్వాహకులను ఇద్దరు మహిళలు కాళ్లు వేళ్లూ పట్టుకుని ప్రాధేయపడుతున్నప్పటికీ వారు ఏమాత్రం కనికరించకుండా మహిళలను గొయ్యిలో నిలబెట్టి భుజాల వరకు మట్టి నింపారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments