Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు వేయొద్దన్న ఇద్దరు మహిళలు... మట్టిలో పూడ్చే యత్నం - Video Viral

వరుణ్
సోమవారం, 22 జులై 2024 (09:16 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు మహిళల పట్ల కొందరు అతి దారుణంగా ప్రవర్తించారు. తమ భూమిలో రోడ్డు వేయొద్దన్నందుకు ఇద్దరు మహిళలను సజీవంగా మట్టిలో పూడ్చి పెట్టేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
ఈ దుశ్చర్య ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రీవా జిల్లాలో జరిగింది. తమ భూమిలో రోడ్డు వేయొద్దని ఇద్దరు మహిళలు నేలపై కూర్చుని ఆందోళనకు దిగారు. ఆ మహిళ ఆందోళను ఏమాత్రం పట్టించుకోలేదు కదా వారిపై మరింతగా ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రక్కు డ్రైవర్ అందులోని మట్టి వారిపై పోశాడు. దీంతో నడుములలోతు వరకు వారు పూడుకుపోయారు. రోడ్డు వేసే నిర్వాహకులను ఇద్దరు మహిళలు కాళ్లు వేళ్లూ పట్టుకుని ప్రాధేయపడుతున్నప్పటికీ వారు ఏమాత్రం కనికరించకుండా మహిళలను గొయ్యిలో నిలబెట్టి భుజాల వరకు మట్టి నింపారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

ఇండిగో విమానంలో మంచు లక్ష్మికి ఇబ్బందులు... ట్వీట్ వైరల్

విశ్వక్సేన్ ను కూకట్ పల్లి ఆంటీతో పోల్చడం ప్లాన్ లో భాగమేనా?

అగాథియా థర్డ్ సింగిల్ లో ఔషధ గుణాలు చెబుతున్న అర్జున్

మాస్ జాతర లో రవితేజ తనమీదే సెటైర్ వేసుకున్నాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

తర్వాతి కథనం
Show comments