Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో ఇద్దరు విశాఖవాసులు కిడ్నాప్...

నైజీరియాలో ఇద్దరు విశాఖ వాసుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఇంజినీర్ సాయి శ్రీనివాస్‌తో పాటు మరో వ్యక్తిని కిడ్నాప్‌ చేసినట్టు కుటుంబానికి సమాచారం అందింది. సాయి శ్రీనివాస్ జీబొకో నగరంలో డంగోటే కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడి ప్రభుత్వానికి డం

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (21:15 IST)
నైజీరియాలో ఇద్దరు విశాఖ వాసుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఇంజినీర్ సాయి శ్రీనివాస్‌తో పాటు మరో వ్యక్తిని కిడ్నాప్‌ చేసినట్టు కుటుంబానికి సమాచారం అందింది. సాయి శ్రీనివాస్ జీబొకో నగరంలో డంగోటే కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడి ప్రభుత్వానికి డంగోటే సిమెంట్‌ కంపెనీ సమాచారమిచ్చింది. 
 
దీనితో అప్రమత్తమైన అధికారులు విశాఖ వాసులను కిడ్నాప్ చేసిన వారికోసం గాలిస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు కిడ్నాప్ చేసింది ఎవరు.. ఎందుకు కిడ్నాప్ చేశారన్న విషయం తెలియాల్సి ఉంది.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments