Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు యువతులు.. తాళికట్టుకుని ఒక్కటయ్యారు.. చూసినవారంతా షాక్?

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (17:34 IST)
స్వలింగ సంపర్కంపై ఆకర్షితులైన ఇద్దరు యువతులు తాళి కట్టుకుని ఒక్కటయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విల్లుపురం జిల్లా, తిరుకోవిలూరులోని ఉళగలంద పెరుమాల్ ఆలయంలో శనివారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఇద్దరు యువతుల్లో ఓ యువతి ఇంకో బాలిక మెడలో తాళి కట్టింది. ఇంకా మెట్టెలు కూడా వేసింది. 
 
దీన్ని చూసిన అక్కడున్న భక్తులంతా షాక్ అయ్యారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని.. బాలికల వద్ద జరిపిన విచారణలో.. వారిద్దరూ స్వలింగ సంపర్కులని తెలియవచ్చింది. 
 
ఒకే పాఠశాలలో చదివిన వీరిద్దరూ ప్లస్ టూ పాసయ్యారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఇంటి నుంచి పారిపోయి.. ఆలయంలో పెళ్లి చేసుకున్నారని తెలిసింది. దీంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులకు రప్పించి.. వారి వారి ఇళ్లకు పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments