Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతులను వేధిస్తున్న పోకిరీకి తగిన శాస్తి.. బట్టలూడదీసి.. మెడలో చెప్పులు వేసి..?

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై దురాగతాల సంఖ్య పెరిగిపోతున్నాయి. యువతులను వేధిస్తున్న పోకిరీలు కూడా పెట్రేగిపోతున్నారు. కానీ తాజాగా ఓ పోకిరీకి స్థానికులు సరైన బుద్ధి చెప్పారు

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (11:06 IST)
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై దురాగతాల సంఖ్య పెరిగిపోతున్నాయి. యువతులను వేధిస్తున్న పోకిరీలు కూడా పెట్రేగిపోతున్నారు. కానీ తాజాగా ఓ పోకిరీకి స్థానికులు సరైన బుద్ధి చెప్పారు. యువతులను వేధిస్తున్న పోకిరీకి తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలో స్థానికులు వినూత్నంగా శిక్షించారు. అయితే దళితుడైనందుకే శిక్షించారని సదరు యువకుడి తల్లిదండ్రులు గుబ్బి పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేశారు. 
 
గుబ్బికి చెందిన 20 ఏళ్ల అభిషేక్‌ ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన యువతి బంధువులు ఆమెతోనే ఫోన్ చేయించి తోటకు రప్పించారు. బట్టలు ఊడదీసి మెడలో చెప్పులు వేసి యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఇదేగతి అని పలకలో రాసి మెడలో వేశారు. సదరు ఫొటోలను వాట్సప్‌ ద్వారా పంపారు. విషయం తెలుసుకున్న అభిషేక్‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ చిదానందమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణలు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments