Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్‌కు కోసం వచ్చిన బాలిక.. మందు తాగించి..?

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (09:49 IST)
గుజరాత్‌లో దారుణ ఘటన జరిగింది. వడోదరలోని నిజాంపూర ప్రాంతంలోని ప్రశాంత్ ఖోస్లాలో జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ప్రశాంత్ ఖోస్లా అనే వ్యక్తి స్థానికంగా ట్యూషన్ నడిపిస్తున్నాడు. అతని దగ్గర పదుల సంఖ్యలో బాల, బాలికలు ట్యూషన్‌లకు వస్తుంటారు. 
 
అయితే.. అతను గత బుధవారం.. ట్యూషన్ కోసం వచ్చిన బాలికను ఇంటిలోపలికి తీసుకెళ్లాడు. తనతో మద్యం తాగాలంటూ డిమాండ్ చేశాడు. బాలిక ఒప్పుకొక పోవడంతో బలవంతంగా ఆమె నోటిలో పోశారు. దీంతో బాలిక అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. ఆతర్వాత.. ఆమెను బాలిక ఇంటిదగ్గర వదిలేసి వచ్చాడు. వెంటనే తల్లిదండ్రులు బాలికను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ క్రమంలో.. మెలకువ వచ్చాక.. ట్యూషన్ టీచర్ పైశాచిక ప్రవర్తన గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను టెస్ట్‌లో కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ట్యూషన్ టీచర్‌ను అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments