Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేపర్‌ లీక్: టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో రెండు పరీక్షలు రద్దు

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (16:10 IST)
పేపర్‌ లీక్ ఘటనతో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసింది. గ్రూప్-1తో పాటు డీఏవో, ఏఈఈ పరీక్షలను కూడా రద్దు చేసింది. 
 
జూన్ 11న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మిగిలిన పరీక్షలకు కూడా అధికారులు షెడ్యూల్ ప్రకటించనున్నారు. 
 
పేపర్ లీకేజ్ వ్యవహారం బయటపడినప్పటి నుంచి ఈ ఘటనపై సిట్ విచారణ కొనసాగుతోంది. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments