Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేపర్‌ లీక్: టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో రెండు పరీక్షలు రద్దు

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (16:10 IST)
పేపర్‌ లీక్ ఘటనతో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసింది. గ్రూప్-1తో పాటు డీఏవో, ఏఈఈ పరీక్షలను కూడా రద్దు చేసింది. 
 
జూన్ 11న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మిగిలిన పరీక్షలకు కూడా అధికారులు షెడ్యూల్ ప్రకటించనున్నారు. 
 
పేపర్ లీకేజ్ వ్యవహారం బయటపడినప్పటి నుంచి ఈ ఘటనపై సిట్ విచారణ కొనసాగుతోంది. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments