Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీయూష్ గోయల్‌పై టీఆర్ఎస్ ప్రివిలేజ్ నోటీసులు.. ఎందుకంటే?

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (18:52 IST)
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటిసులు ఇస్తున్నట్లు రాజ్య‌స‌భ చైర్మన్‌‌కు ఇచ్చిన లేఖ‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు తెలిపారు. ఈ మేరకు పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసులు అందజేశారు. 
 
ఈ మేరకు రాజ్యసభలో చైర్మన్ వెంకయ్య నాయుడుకు, లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాకు లేఖలను అందజేశారు. రూల్ 187 ప్ర‌కారం ఈ నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 
 
ఏప్రిల్ 1న ప్రశ్నోత్తరాల సమయంలో పారా బాయిల్డ్ రైస్ ఎగుమ‌తిపై మంత్రి పీయూష్ ఇచ్చిన స‌మాధానం త‌ప్పుదోవ ప‌ట్టించేలా ఉంద‌న్నారు. 
 
వాస్త‌వానికి విదేశాల‌కు మిలియ‌న్ ట‌న్నుల బాయిల్డ్ రైస్‌ను ఎగుమ‌తి చేస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వ వెబ్‌సైట్‌లో ఉంద‌ని చెప్పారు.  
 
లోక్‌స‌భలో కూడా టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఇదే అంశాన్ని లేఖ‌లో ప్ర‌స్తావిస్తూ రూల్ 222 కింద స్పీక‌ర్‌కు నోటీసు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments