Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీయూష్ గోయల్‌పై టీఆర్ఎస్ ప్రివిలేజ్ నోటీసులు.. ఎందుకంటే?

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (18:52 IST)
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటిసులు ఇస్తున్నట్లు రాజ్య‌స‌భ చైర్మన్‌‌కు ఇచ్చిన లేఖ‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు తెలిపారు. ఈ మేరకు పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసులు అందజేశారు. 
 
ఈ మేరకు రాజ్యసభలో చైర్మన్ వెంకయ్య నాయుడుకు, లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాకు లేఖలను అందజేశారు. రూల్ 187 ప్ర‌కారం ఈ నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 
 
ఏప్రిల్ 1న ప్రశ్నోత్తరాల సమయంలో పారా బాయిల్డ్ రైస్ ఎగుమ‌తిపై మంత్రి పీయూష్ ఇచ్చిన స‌మాధానం త‌ప్పుదోవ ప‌ట్టించేలా ఉంద‌న్నారు. 
 
వాస్త‌వానికి విదేశాల‌కు మిలియ‌న్ ట‌న్నుల బాయిల్డ్ రైస్‌ను ఎగుమ‌తి చేస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వ వెబ్‌సైట్‌లో ఉంద‌ని చెప్పారు.  
 
లోక్‌స‌భలో కూడా టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఇదే అంశాన్ని లేఖ‌లో ప్ర‌స్తావిస్తూ రూల్ 222 కింద స్పీక‌ర్‌కు నోటీసు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments