Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిపుర - నాగాలాండ్‌లలో బీజేపీ పాగా.. మేఘాలయ కాంగ్రెస్ హవా

ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా త్రిపురలో 25 యేళ్లుగా అధికారంలో ఉన్న సీపీఎం కంచుకోటను భారతీయ జనతా పార్టీ బద్ధలు కొట్టింది.

Webdunia
శనివారం, 3 మార్చి 2018 (11:55 IST)
ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా త్రిపురలో 25 యేళ్లుగా అధికారంలో ఉన్న సీపీఎం కంచుకోటను భారతీయ జనతా పార్టీ బద్ధలు కొట్టింది. మొత్తం 59 స్థానాలకు ఎన్నికలు జరుగగా, 41 చోట్ల బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార సీపీఎం మాత్రం 18 సీట్లకే పరిమితమైంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఏకపక్ష విజయం. 
 
అలాగే, మేఘాలయలో కాంగ్రెస్ పదేళ్లుగా అధికారంలో ఉండగా, నాగాలాండ్‌లో మూడు నెలల రాష్ట్రపతి పాలన మినహా 2003 నుంచి నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) అధికారాన్ని చలాయిస్తోంది. ఇక్కడు ఇపుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 28 చోట్ల, ఎన్.పి.పి. 13, ఇతరులు 10, బీజేపీ 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
 
ఇకపోతే, నాగాలాండ్ రాష్ట్రంలో బీజేపీ పాగా వేసింది. మొత్తం 59 చోట్ల ఎన్నికలు జరుగగా, బీజేపీ ఏకంగా 32 చోట్ల, ఎన్.పి.ఎఫ్ 24 చోట్ల, ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments