త్రిపురలో గ్యాంగ్ రేప్‌‌ల కలకలం.. ఆందోళన బాట పట్టిన విద్యార్థులు

Webdunia
బుధవారం, 29 జులై 2020 (11:40 IST)
త్రిపురలో గ్యాంగ్ రేప్‌ కలకలం రేపుతున్నాయి. అత్యాచారాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. 17 ఏళ్ల టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరగగా, మరో ఘటనలో 30 ఏళ్ల గృహిణిపై అత్యాచారం, ఏడేళ్లపాపపై జరిగిన లైంగిక వేధిపులు ఆందోళనకు దారితీశాయి. 
 
మరో ఘటనలో కరైలాంగ్పారా గరామంలో... ఓ గృహినిని... ఆ ఏరియాలో నివసించే... 21 ఏళ్ల కుర్రాడు లైంగికంగా వేధించి, రేప్ చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా... మరో విషయం తెలిసింది. బాధితురాలి కూతురైన ఏడేళ్ల పాపపైనా నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
 
ఈ రెండు ఘటనలపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. నేరస్థులకు కఠిన శిక్షలు వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. త్రిపుర యూనివర్శిటీలో పీజీ చదువుతున్న ఓ యువతి ఈ అంశంపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. ఇలా ఇటీవల మొత్తం ఐదు కేసుల్లో రేపిస్టులకు శిక్షలు అమలు విధించట్లేదని ఆమె తన పోస్టులో మండిపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం