Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిపురలో గ్యాంగ్ రేప్‌‌ల కలకలం.. ఆందోళన బాట పట్టిన విద్యార్థులు

Webdunia
బుధవారం, 29 జులై 2020 (11:40 IST)
త్రిపురలో గ్యాంగ్ రేప్‌ కలకలం రేపుతున్నాయి. అత్యాచారాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. 17 ఏళ్ల టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరగగా, మరో ఘటనలో 30 ఏళ్ల గృహిణిపై అత్యాచారం, ఏడేళ్లపాపపై జరిగిన లైంగిక వేధిపులు ఆందోళనకు దారితీశాయి. 
 
మరో ఘటనలో కరైలాంగ్పారా గరామంలో... ఓ గృహినిని... ఆ ఏరియాలో నివసించే... 21 ఏళ్ల కుర్రాడు లైంగికంగా వేధించి, రేప్ చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా... మరో విషయం తెలిసింది. బాధితురాలి కూతురైన ఏడేళ్ల పాపపైనా నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
 
ఈ రెండు ఘటనలపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. నేరస్థులకు కఠిన శిక్షలు వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. త్రిపుర యూనివర్శిటీలో పీజీ చదువుతున్న ఓ యువతి ఈ అంశంపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. ఇలా ఇటీవల మొత్తం ఐదు కేసుల్లో రేపిస్టులకు శిక్షలు అమలు విధించట్లేదని ఆమె తన పోస్టులో మండిపడింది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం