Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలంలో రెచ్చిపోయిన కామాంధులు.. యువతిపై గ్యాంగ్ ‌రేప్

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (13:30 IST)
కరోనా కాలంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతుండటమే అందుకు నిదర్శనం. తాజాగా ఒంటరిగా వున్న యువతిని లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన త్రిపురలోని కొవాయ్ జిల్లాలో చోటుచేసుకుంది. పశువుల్లా మీద పడిన కామాంధులు.. అత్యంత దారుణంగా రేప్ చేశారు. ఒకరి తర్వాత మరొకరు అకృత్యానికి ఒడిగట్టారు.
 
వివరాల్లోకి వెళితే.. ఖాసియమంగల్ ఏరియాకి చెందిన టీనేజ్ యువతి (17) ఒంటరిగా కనిపించడంతో కామాంధులు రెచ్చిపోయారు. ఆమెను అపహరించి బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆమెను రేప్ చేసిన ముగ్గురు యువకులు.. వారి స్నహితులను కూడా ఫోన్ చేసి రప్పించినట్లు తెలుస్తోంది. 
 
మరో ఇద్దరు కూడా ఆమెపై బలాత్కారం చేశారు. లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురితో పాటు వారికి సహకరించినందుకు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం