Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలంలో రెచ్చిపోయిన కామాంధులు.. యువతిపై గ్యాంగ్ ‌రేప్

Tripura
Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (13:30 IST)
కరోనా కాలంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతుండటమే అందుకు నిదర్శనం. తాజాగా ఒంటరిగా వున్న యువతిని లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన త్రిపురలోని కొవాయ్ జిల్లాలో చోటుచేసుకుంది. పశువుల్లా మీద పడిన కామాంధులు.. అత్యంత దారుణంగా రేప్ చేశారు. ఒకరి తర్వాత మరొకరు అకృత్యానికి ఒడిగట్టారు.
 
వివరాల్లోకి వెళితే.. ఖాసియమంగల్ ఏరియాకి చెందిన టీనేజ్ యువతి (17) ఒంటరిగా కనిపించడంతో కామాంధులు రెచ్చిపోయారు. ఆమెను అపహరించి బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆమెను రేప్ చేసిన ముగ్గురు యువకులు.. వారి స్నహితులను కూడా ఫోన్ చేసి రప్పించినట్లు తెలుస్తోంది. 
 
మరో ఇద్దరు కూడా ఆమెపై బలాత్కారం చేశారు. లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురితో పాటు వారికి సహకరించినందుకు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం