Webdunia - Bharat's app for daily news and videos

Install App

శారదా చిట్ ఫండ్ స్కామ్‌లో టీఎంసీ ఎంపీ సృజయ్ బోస్ అరెస్టు!

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (20:03 IST)
వెస్ట్ బెంగాల్‌ను ఓ కుదుపు కుదిపిన శారదా చిట్ ఫండ్ స్కామ్‌లో మరో ఎంపీని సీబీఐ అరెస్టు చేసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సృంజయ్ బోస్‌ను శుక్రవారం సీబీఐ అదుపులోకి తీసుకుంది. 
 
ఈ కుంభకోణానికి సంబంధించి కొన్ని గంటల పాటు ఎంపీ వద్ద విచారించిన సీబీఐ అధికారులు తర్వాత అరెస్టు చేశారు. కాగా, ఈ స్కాంలో అరెస్టయిన రెండో ఎంపీ. గతంలో అదే పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ కునాల్ ఘోష్ (సస్పెండయ్యారు) అరెస్టయి ప్రస్తుతం కోల్‌కతా జైల్లో ఉన్న విషయం తెల్సిందే. 
 
ఈయనకంటే ముందు తృణమూల్ పార్టీ ఉపాధ్యక్షుడు రజత్ మజుందార్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఆ తరువాత పలువురు వ్యక్తులను సీబీఐ అధికారులు విచారించి అదుపులోకి తీసుకున్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments