Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైనేజీ కాలువలో గర్భసంచితో కూడిన శిశువుల మృతదేహాలు.. స్థానికుల షాక్

డ్రైనేజీ కాలువలో గర్భసంచితో కూడిన శిశువు మృతదేహాలు కనిపించడం తిరుచ్చిలో సంచలనం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి జిల్లా, మన్‌ప్పారై సమీపంలోని తువరంకురుచ్చిలోని డ్రైనేజీ కాలువలో ప్రాణాలు కోల్పోయి

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (12:57 IST)
డ్రైనేజీ కాలువలో గర్భసంచితో కూడిన శిశువు మృతదేహాలు కనిపించడం తిరుచ్చిలో సంచలనం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి జిల్లా, మన్‌ప్పారై సమీపంలోని తువరంకురుచ్చిలోని డ్రైనేజీ కాలువలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు శిశువుల మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. ఈ శిశువులు గర్భసంచిలతో కనిపించడంతో స్థానికులు షాక్ తిన్నారు. 
 
వెంటనే ఈ విషయాన్ని స్థానికులు పోలీసులు, పారిశుద్ధ్య అధికారులకు తెలియజేశారు. దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన అధికారులు, డ్రైనేజీ కార్మికులు శవాలను కాలువ నుంచి వెలికితీశారు. ఈ ఘటన నేపథ్యంలో స్థానిక ఆస్పత్రుల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments