Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఇక అందరికీ చికిత్స

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (19:33 IST)
ఢిల్లీ వాసులకు తప్ప బయటివారికి చికిత్స చేయబోమంటూ ప్రకటించిన ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. మనసు మార్చుకున్నారు.

ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్సను ఢిల్లీయేతరులకు కూడా చికిత్స అందించాలంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజ్వాల్‌ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తామని ప్రకటించారు.

ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్సను ఢిల్లీయేతరులకు కూడా చికిత్స అందించాలంటూ గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఢిల్లీలో 31,309 కేసులు నమోదయ్యాయని, జులై 31 నాటికి 5 లక్షల కేసులు పెరుగుతాయని కేజ్రీవాల్‌ హెచ్చరించారు.

ప్రభుత్వం ముందు భారీ సవాలు ఉందని, జులై 15 నాటికి 33వేల బెడ్‌లు అవసరమౌతాయని, నగరం వెలుపల ఉన్నవారితో కలిపితే మొత్తంగా 65వేల బెడ్‌లు కావాలని, ఈ లెక్కన జులై 31 నాటికి కరోనా బాధితులకు చికిత్సనందించేందుకు 1.5లక్షల బెడ్‌లు అవసరమౌతాయని కేజ్రీవాల్‌ వెల్లడించారు.

ఈ నేపథ్యంలో.. స్టేడియమ్స్‌, కళ్యాణమండపాలు, హోటల్స్‌ను కరోనా చికిత్స కేంద్రాలుగా మార్చేందుకు యత్నిస్తామని, బాధితులందరికీ చికిత్సనందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments