జలుబు చేసిందని ఆవిరి పట్టింది.. చనిపోయింది.. ఎలా..?

Webdunia
మంగళవారం, 30 మే 2023 (09:49 IST)
జలుబు చేసిందని ఆవిరి పట్టిన నర్సింగ్ విద్యార్థిని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడు, తూత్తుకుడి, ఆత్తూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆత్తూరు, పూమంగళంకు చెందిన మోది నాయకం ఓ ప్రైవేట్ ఉద్యోగి. ఈయన భార్య ఓ టీచర్. వీరికి ఇద్దరు కుమార్తెలు వున్నారు. చిన్నకూతురు కౌసల్య (18) నర్సింగ్ చదువుతోంది. 
 
కొన్ని రోజుల క్రితం ఈమెకు జలుబు చేసింది. ఇందుకోసం ఆమె ట్యాబ్లెట్లు వాడింది. పనిలో పనిగా ఆవిరిపట్టింది. ఇందుకోసం పెద్ద పాత్రలో తైలం వేసి ఇంట్లోని దుప్పటి కప్పుకుని ఆవిరిపట్టడం చేసింది. 
 
అయితే బెడ్ షీట్ కప్పుకోవడంతో గాలి లేకపోవడంతో.. ఊపిరాడక పోవడంతో ఆ వేడినీటిలోనే పడిపోయింది. చాలా సేపటికి కౌసల్య బెడ్ షీట్ కప్పుకున్నట్లే వుండటంతో అనుమానంతో బెడ్ షీట్ తొలిగించి చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. 
 
ఊపిరాడక అపస్మారక స్థితిలో వున్న కౌసల్యను ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments