Webdunia - Bharat's app for daily news and videos

Install App

జలుబు చేసిందని ఆవిరి పట్టింది.. చనిపోయింది.. ఎలా..?

Webdunia
మంగళవారం, 30 మే 2023 (09:49 IST)
జలుబు చేసిందని ఆవిరి పట్టిన నర్సింగ్ విద్యార్థిని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడు, తూత్తుకుడి, ఆత్తూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆత్తూరు, పూమంగళంకు చెందిన మోది నాయకం ఓ ప్రైవేట్ ఉద్యోగి. ఈయన భార్య ఓ టీచర్. వీరికి ఇద్దరు కుమార్తెలు వున్నారు. చిన్నకూతురు కౌసల్య (18) నర్సింగ్ చదువుతోంది. 
 
కొన్ని రోజుల క్రితం ఈమెకు జలుబు చేసింది. ఇందుకోసం ఆమె ట్యాబ్లెట్లు వాడింది. పనిలో పనిగా ఆవిరిపట్టింది. ఇందుకోసం పెద్ద పాత్రలో తైలం వేసి ఇంట్లోని దుప్పటి కప్పుకుని ఆవిరిపట్టడం చేసింది. 
 
అయితే బెడ్ షీట్ కప్పుకోవడంతో గాలి లేకపోవడంతో.. ఊపిరాడక పోవడంతో ఆ వేడినీటిలోనే పడిపోయింది. చాలా సేపటికి కౌసల్య బెడ్ షీట్ కప్పుకున్నట్లే వుండటంతో అనుమానంతో బెడ్ షీట్ తొలిగించి చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. 
 
ఊపిరాడక అపస్మారక స్థితిలో వున్న కౌసల్యను ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments