Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన శస్త్రచికిత్స.. నాలుకను పునర్నిర్మించారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 3 మే 2023 (22:10 IST)
లక్నోలోని కళ్యాణ్ సింగ్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లోని వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ఫ్రీ రేడియల్ ఆర్టరీతో నాలుక పునర్నిర్మాణం కోసం మైక్రోవాస్కులర్ సర్జరీని నిర్వహించారు. 
 
ప్రైమరీ ట్యూమర్‌ని విడదీయడం కోసం ఈఎన్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇందు శుక్లా, ప్లాస్టిక్, రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీని ప్లాస్టిక్, రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముక్తా వర్మ నిర్వహించారు. 56 ఏళ్ల వ్యక్తికి ఈ నాలుక సర్జరీ చేశారు. అతని హిస్టోపాథాలజీ స్క్వామస్ సెల్ కార్సినోమా మధ్యస్థంగా వేరు చేయబడింది. 
 
ఇంకా ఆ రోగికి నాలుక క్యాన్సర్‌గా గుర్తించడం జరిగింది. ఆ పేషెంట్‌కు ఏప్రిల్ 27న ఆపరేషన్ జరిగింది.  మైక్రోవాస్కులర్ టెక్నిక్ సహాయంతో నాలుకను పునర్నిర్మించారు. 
 
అంతేగాకుండా ఆ పేషెంట్ డయాబెటిస్ మెల్లిటస్ టైప్-2తో పాటు, దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో కూడా బాధపడుతున్నాడు. ప్రస్తుతం రోగి కోలుకున్నాడని, శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments