Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంబంలో అరికొంబన్- వ్యక్తిపై దాడి... ఏమయ్యాడంటే?

Webdunia
మంగళవారం, 30 మే 2023 (13:25 IST)
అరికొంబన్ ఏనుగు తమిళనాడులోని తేని ప్రాంతంలో బీభత్సం సృష్టిస్తోంది. కంబం ప్రాంతంలో తిరుగుతున్న ఈ ఏనుగు ఓ వ్యక్తిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని చిన్నకనాల్, సంతంపరై తదితర ప్రాంతాల్లో అరికొంబన్ అనే అడవి ఏనుగు సంచరించింది. గత 5 సంవత్సరాలలో, అరికొంబన్ అనేక పంటలను నాశనం చేసింది. ఇంకా ఎనిమిది మందిని చంపింది.
 
గత నెలలో కేరళ అటవీశాఖ అరికొంబన్‌ను పట్టుకుని మేధకనం అడవుల్లో వదిలేసింది. ఇప్పుడు అక్కడి నుంచి పరివాహక ప్రాంతాల మీదుగా తేని జిల్లాలోని కంబం ప్రాంతంలోకి ప్రవేశించిన అరికొంబన్ నగర వీధుల్లో సంచరిస్తోంది. తర్వాత అక్కడి అటవీ ప్రాంతాల గుండా అడవిలోకి ప్రవేశిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments