Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంబంలో అరికొంబన్- వ్యక్తిపై దాడి... ఏమయ్యాడంటే?

Webdunia
మంగళవారం, 30 మే 2023 (13:25 IST)
అరికొంబన్ ఏనుగు తమిళనాడులోని తేని ప్రాంతంలో బీభత్సం సృష్టిస్తోంది. కంబం ప్రాంతంలో తిరుగుతున్న ఈ ఏనుగు ఓ వ్యక్తిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని చిన్నకనాల్, సంతంపరై తదితర ప్రాంతాల్లో అరికొంబన్ అనే అడవి ఏనుగు సంచరించింది. గత 5 సంవత్సరాలలో, అరికొంబన్ అనేక పంటలను నాశనం చేసింది. ఇంకా ఎనిమిది మందిని చంపింది.
 
గత నెలలో కేరళ అటవీశాఖ అరికొంబన్‌ను పట్టుకుని మేధకనం అడవుల్లో వదిలేసింది. ఇప్పుడు అక్కడి నుంచి పరివాహక ప్రాంతాల మీదుగా తేని జిల్లాలోని కంబం ప్రాంతంలోకి ప్రవేశించిన అరికొంబన్ నగర వీధుల్లో సంచరిస్తోంది. తర్వాత అక్కడి అటవీ ప్రాంతాల గుండా అడవిలోకి ప్రవేశిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments