Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్‌లో అధికార తృణమూల్ ఎమ్మెల్యే కాల్చివేత

Webdunia
ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (10:49 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకర్ని దుండగులు కాల్చివేశారు. హత్యకు గురైన ఎమ్మెల్యే పేరు సత్యజిత్ బిశ్వాస్. బెంగాల్‌ రాష్ట్రంలోని నదియా జిల్లాలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. 
 
ఆ పార్టీ అధ్వర్యంలో జరిగిన సరస్వతీ పూజలో పాల్గొన్న ఆయన.. వేదిక నుంచి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బులెట్ల వర్షం కురిపించి పారిపోయారు. 
 
ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఆయన మథువా సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ హత్య వెనుక బీజేపీ హస్తముందని టీఎంసీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments